Divya Hanumanthu

అందనంత ఎత్తుకు పసిడి

అందనంత ఎత్తుకు పసిడి… తెలుగు రాష్ట్రాల్లో రూ. 84వేలు దాటేసిన బంగారం..! ఇక వెండి ధరలు ఇలా ఉన్నాయి     భారతదేశ వ్యాప్తంగా ఈరోజు బంగారం ధరలు పరిశీలించినట్టయితే.. 22 క్యారెట్ల ...

తెలంగాణలో వేరు వేరు ఘటనలో ఇద్దరు ఎస్సైలు మృతి?

తెలంగాణలో వేరు వేరు ఘటనలో ఇద్దరు ఎస్సైలు మృతి?     తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో ఈరోజు ఉదయం రెండు దుర్ఘటనలు చోటుచేసుకుని పోలీస్ డిపార్మెంట్ లో విషాదాన్ని మిగిల్చాయి.  ...

చాకరిమెట్లలో హనుమాన్ ఆలయంలో ఆర్యవైశ్య మహిళలచే లక్ష పుష్పార్చన

చాకరిమెట్లలో హనుమాన్ ఆలయంలో ఆర్యవైశ్య మహిళలచే లక్ష పుష్పార్చన. — పాల్గొన్న ఎమ్మెల్యే సునితా రెడ్డి     నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట మండల పరిధిలో నర్సాపూర్ గజ్వేల్ ప్రధాన రహదారి అటవీ ...

పైరవీలు, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా సేవలందించడమే పోలీస్ శాఖ లక్ష్యం

పైరవీలు, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా సేవలందించడమే పోలీస్ శాఖ లక్ష్యం… జిల్లా ఎస్పీ   ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా పిర్యాదిదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్.పి.డి.ఉదయ్ కుమార్ రెడ్డి సోమవారం ...

అన్ని పార్టీల వారు ఎన్నికల నియమావళి పూజ తప్పకుండా పాటించాలి 

అన్ని పార్టీల వారు ఎన్నికల నియమావళి పూజ తప్పకుండా పాటించాలి  ..జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్      జిల్లాలో ఉపాధ్యాయ మరియు పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తన ...

ఎమ్మెల్సీ సత్యనారాయణ దశ దినకర్మ కు హాజరైన మాజీ జడ్పిటిసి మేఘమాల సంతోష్ కుమార్

ఎమ్మెల్సీ సత్యనారాయణ దశ దినకర్మ కు హాజరైన మాజీ జడ్పిటిసి మేఘమాల సంతోష్ కుమార్     మెదక్ జిల్లా కొల్చారం మండల మాజీ జెడ్పిటిసి మేఘమాల సంతోష్ కుమార్ మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ ...

మండల బిజెపి నూతన కార్యవర్గ నియామకం

మండల బిజెపి నూతన కార్యవర్గ నియామకం     భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, మరియు రాజన్న ...

హోరాహోరీగా కొనసాగుతున్న క్రికెట్ టోర్నీ

హోరాహోరీగా కొనసాగుతున్న క్రికెట్ టోర్నీ    వట్పల్లి మండలంలోని భూత్పూర్ శివారులో సంగారెడ్డి హోప్ న్యూరో ఆస్పత్రి సౌజన్యంతో లైన్స్ క్లబ్ వట్పల్లి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నీలో హోరాహోరీగా కొనసాగుతున్నాయి. ...

ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న పులిమామిడి రాజు

ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న పులిమామిడి రాజు      సదాశివపేట మండలం ఎల్లారం గ్రామంలో నూతనంగా స్థాపించిన ఆంజనేయస్వామి విగ్రహ శిఖర, ద్వజస్తంభ, ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ ...

నూతన డీసీసీ బ్యాంక్ భవనం ప్రారంభోత్సవం కార్యక్రమం లో ఉమ్మడి జిల్లా మాజీ ప్రణాళిక సంఘం సభ్యులు నాగేష్ షేట్కార్

నూతన డీసీసీ బ్యాంక్ భవనం ప్రారంభోత్సవం కార్యక్రమం లో ఉమ్మడి జిల్లా మాజీ ప్రణాళిక సంఘం సభ్యులు నాగేష్ షేట్కార్     నారాయణాఖేడ్ మున్సిపల్ లో డీసీసీ బ్యాంక్ నూతన భవనం ...