Crime
వరకట్న చట్టాన్ని మార్చకుంటే నాలాగే రోజూ ఎంతోమంది బలవుతారు!
వరకట్న చట్టాన్ని మార్చకుంటే నాలాగే రోజూ ఎంతోమంది బలవుతారు! వరకట్న చట్టం దుర్వినియోగం అవుతోందని యువకుడి ఆవేదన లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్న ఫొటోగ్రాఫర్ యువకులు పెళ్లిళ్లు చేసుకోవద్దని కోరిన వైనం చేసుకోవాలనుకుంటే ...
ఫోక్సో కేసులో నేరస్తునికి 20 సంవత్సరాల జైలు శిక్ష !!
ఫోక్సో కేసులో నేరస్తునికి 20 సంవత్సరాల జైలు శిక్ష !! కేవలం ఐదు నెలల్లోనే ట్రాయ ల్ పూర్తి చేసి నేరస్థునికి శిక్ష విధించడం జరిగింది. నేరం చేసిన నేరస్తులకు ...
క్షుద్రపూజల నిందితులను రిమాండుకు తరలింపు
క్షుద్రపూజల నిందితులను రిమాండుకు తరలింపు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో బెజ్జూర్ మండలం లోని హేటిగూడలో గ్రామంలో 14రోజుల క్రితం ఏర్నాగి చిన్నయ్య మృతి చెందాడు. మంగళవారం అర్ధరాత్రి ...
చర్లపల్లి జైలుకు మానవ మృగం గురుమూర్తి
చర్లపల్లి జైలుకు మానవ మృగం గురుమూర్తి తెలంగాణను కుదిపేసిన మీర్పేట్ హత్య కేసును పోలీసులు చేదించారు.ఈ కేసులో ప్రధాన నిందితుడైన గురుమూర్తిని అరెస్ట్ చేసిన పోలీసులు నిన్న అతడిని మీడియా ...
దొంగలకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు
దొంగలకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు దొంగలకు దేహశుద్ది చేసిన ఘటన రెబ్బెన మండలం లోని పుంజుమేరగూడ గ్రామం లో చోటు చేసుకుంది. బుధవారం గ్రామస్తుల వివరాల ప్రకారం. ...
రూ.17.60 కోట్ల విలువైన గంజాయి ధ్వంసం
రూ.17.60 కోట్ల విలువైన గంజాయి ధ్వంసం అనకాపల్లి జిల్లా, పరవాడ మండలంలో ఉన్న కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ వద్ద డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో గంజాయి ధ్వంస కార్యక్రమాన్ని ...
వాట్సప్ ద్వారా నోటీసులు జారీ వద్దు : సుప్రీం
వాట్సప్ ద్వారా నోటీసులు జారీ వద్దు : సుప్రీం వాట్సప్ ద్వారా లేదా మరేదైనా ఎలక్ట్రానిక్ మార్గంలో కానీ పోలీ సులు నిందితులకు నోటీసులు జారీ చేయకూడదని సుప్రీంకోర్టు ఈ నెల ...
కుంభమేళాలో తొక్కిసలాట.. 15 మంది మృతి
కుంభమేళాలో తొక్కిసలాట.. 15 మంది మృతి నేడు మౌని అమావాస్య సంగమం వద్ద స్నానాలు ఆచరించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు బారికేడ్లు విరిగిపోవడంతో తొక్కిసలాట సీఎం యోగికి ఫోన్ చేసి వివరాలు ...
డేరా బాబా రహీమ్ కు బెయిల్!
డేరా బాబా రహీమ్ కు బెయిల్! అత్యాచార కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న హర్యానాకు చెందిన డేరా సచ్చా సౌదా అధినేత రామ్ రహీమ్, (డేరా బాబా)కు మరోసారి బెయిల్ వచ్చింది. దీంతో ...
తాడిచెట్టు నుంచి పడి గీత కార్మికుడు మృతి
తాడిచెట్టు నుంచి పడి గీత కార్మికుడు మృతి హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగపూర్ గ్రామానికి చెందిన కొక్కిసా రాజు (35) ఈ రోజు ఉదయం గ్రామంలోని తాటి చెట్టు పైనుండి ...