విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం — కలెక్టర్ రాహుల్ రాజ్

విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం

— కలెక్టర్ రాహుల్ రాజ్

 

 

విద్య వ్యవస్థను బలోపేతం చేసేం

దుకు ప్రభుత్వం చర్యలుతీసు

కుంటుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారుగురువారం క్షేత్ర

స్థాయి పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ పాపన్నపేట మండలం చికోడు జిల్లా

పరిషత్ హైస్కూల్ మరియు షెడ్యూల్ కులాల బాలుర వసతి గృహాన్ని సంద

ర్శించారు.ముందుగా విద్యార్థుల భోజ

నశాలను, స్టోర్ రూమ్ను పరిశీలించారు మెనూ అమలు తీరును హై స్కూల్ ప్రధా

నోపాధ్యాయు లను అడిగి తెలుసుకు

న్నారు. అనంతరం తరగతి గదిలో కలె

క్టర్ టీచర్ గా మారి పాఠాలు బోధించి ప్రశ్నలతో విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభు

త్వం చర్యలు తీసుకొంటున్నదని, అందు

లో భాగంగానే మెనూ సమర్థవంతంగా

అమలు చేసున్నామని తెలిపారు‌.విద్యా

ర్థులు ఉన్నత చదువులు చదివి రాబోయే తరానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షిం

చారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట చీకోడు జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానో

పాధ్యాయురాలు, సంబంధిత ఉపాధ్యా

యులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment