Divya Hanumanthu
నూతన ఫార్మేషన్ రోడ్డు ను శంకుస్థాపన చేసిన గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవ రెడ్డి
నూతన ఫార్మేషన్ రోడ్డు ను శంకుస్థాపన చేసిన గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవ రెడ్డి నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణ పరిధిలోని కాంజీపూర్ రోడ్డు వయ వెంకటేశ్వర దేవాలయం ...
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్….
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్…. మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటనలో భాగంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం లోని భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలో సోమవారం పలు అభివృద్ధి ...
జన్నారం మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా
జన్నారం మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా రైతులకు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసానికి వ్యతిరేకంగా,రైతాంగానికి సంఘీభావంగా ఎన్నికల ముందు ప్రతీ రైతుకు రైతు భరోసా సాయం కింద ఎకరాకు రూ.15,000 ...
డాబా హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మహరెడ్డి భూపాల్ రెడ్డి
డాబా హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మహరెడ్డి భూపాల్ రెడ్డి నాగలిగిద్ద మండలం శేరిదామరగిద్ద గ్రామానికి చెందిన లాలప్ప ముదిరాజ్ గారు మొర్గీ చౌరస్తా లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్రెండ్స్ ...
ఆత్మ రక్షణకు క్రమశిక్షణకు కరాటే దోహదం.. నీలం మధు ముదిరాజ్.. సక్సెస్ శోటోకాన్ కరాటే 8 వ రాష్ట్రస్థాయి పోటీల ప్రారంభోత్సవంలో నీలం..
ఆత్మ రక్షణకు క్రమశిక్షణకు కరాటే దోహదం.. నీలం మధు ముదిరాజ్.. సక్సెస్ శోటోకాన్ కరాటే 8 వ రాష్ట్రస్థాయి పోటీల ప్రారంభోత్సవంలో నీలం.. స్వీయ ఆత్మరక్షణకు క్రమశిక్షణకు కరాటే విద్య దోహదం ...
ఘనంగా పీటీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ రావు జన్మదిన వేడుకలు
ఘనంగా పీటీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ రావు జన్మదిన వేడుకలు జగదేవపూర్ : పీటీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆదివారం గజ్వేల్ ...
వ్యాపరిత సత్యం సేట్ గారి తండ్రి మరణించిన విషయం తెలుసుకొని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
వ్యాపరిత సత్యం సేట్ గారి తండ్రి మరణించిన విషయం తెలుసుకొని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే నారాయణఖేడ్ మున్సిపాలిటీకి చెందిన వ్యాపారవేత సత్యం సేటు గారి తండ్రి ఇటీవల మరణించిన విషయం తెలుసుకొని ...
రైతు భరోస పై మీడియా సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి. ఎన్నికల్లో రూ.15వేల ఇస్తామని ఇప్పుడు రూ.12వేల అన్నడం సిగ్గుచేటు. రైతులకు మోసం చేస్తున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలు నెరవేర్చండి ఇది ప్రజా పాలన కాదు,రాబందు పాలన
రైతు భరోస పై మీడియా సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి. ఎన్నికల్లో రూ.15వేల ఇస్తామని ఇప్పుడు రూ.12వేల అన్నడం సిగ్గుచేటు. రైతులకు మోసం చేస్తున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ...
వద్దగల బండల మల్లన్న స్వామివారి ఆలయ జాతర మహోత్సవంలో మెట్టు కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు .
వద్దగల బండల మల్లన్న స్వామివారి ఆలయ జాతర మహోత్సవంలో మెట్టు కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు . ఈ సందర్భంగా కార్పొరేటర్ స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ...
ముగ్గుల పోటీ విజేతలను ఎమ్మెల్యే శ్రీగణేష్ అభినందించారు
ముగ్గుల పోటీ విజేతలను ఎమ్మెల్యే శ్రీగణేష్ అభినందించారు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని నెహ్రూ నగర్ లోని శనాయ్ గ్రౌండ్ లో ఎబిన్ ఆంధ్రజ్యోతి నిర్వహించిన ముగ్గుల పోటీలో విజేతలకు బహుమతి ప్రదానం చేసి ...