76వ భారత గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని..

76వ భారత గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని..

 

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిహెచ్ఎంసి సర్కిల్ కార్యాలయం, ముదిరాజ్ భవన్, సరాయి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి . హాజరైన పటాన్చెరువు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సురేష్, పట్టణ పుర ప్రముఖులు, సీనియర్ నాయకులు, ప్రజలు.

Join WhatsApp

Join Now

Leave a Comment