Crime

హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత..

హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత..   హైదరాబాద్: నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు అంతరాష్ట్ర నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 190 గ్రాముల హెరాయిన్, ...

ఇమ్రాన్ ఖాన్ కు 14 ఏళ్ల జైలు శిక్ష

ఇమ్రాన్ ఖాన్ కు 14 ఏళ్ల జైలు శిక్ష   అల్ ఖాదిర్ కేసులో ఇమ్రాన్, ఆయన భార్య బుష్రాకు శిక్ష బుష్రాకు ఏడేళ్ల జైలు శిక్ష ఇమ్రాన్ పై ఇప్పటి వరకు ...

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. మైనర్ బాలికపై అత్యాచారం

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. మైనర్ బాలికపై అత్యాచారం   ఆదిలాబాద్ రిమ్స్ మెడికల్ కాలేజీలో చదివే విద్యార్థిని(17)కి ఇన్‌స్టాగ్రామ్‌లో రంగారెడ్డి జిల్లాకు చెందిన శివ(22) పరిచయం అయ్యాడు బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు ...

సెల్ఫీలు తెచ్చిన విషాదం. ఐదుగురి గల్లంతు..

సెల్ఫీలు తెచ్చిన విషాదం. ఐదుగురి గల్లంతు..   సిద్దిపేట జిల్లా మార్కూక్ సమీపంలో కొండపోచమ్మ రిజర్వాయర్ లో ఐదుగురు యువకుల గల్లంతు  మరో ఇద్దరు సురక్షితం. సికింద్రాబాద్ లోని ముషీరాబాద్ కు చెందిన ...

కొత్త మోసం బాస్……గర్భవతుల్ని చేస్తే రూ. 13 లక్షలు’ అంటూ ప్రకటన!

కొత్త మోసం బాస్……గర్భవతుల్ని చేస్తే రూ. 13 లక్షలు’ అంటూ ప్రకటన!…ఇలాంటి మెసేజ్లు వస్తే బీ కేర్ ఫుల్ బీహార్‌లోని నవడా జిల్లాలో ఫేస్‌బుక్‌లో ముఠా ప్రకటన బాధితుల నుంచి పాన్, ఆధార్, ...

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి దారుణ హత్య

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి దారుణ హత్య ఉత్తరప్రదేశ్‌లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఒకే కుటుంబా నికి చెందిన ఐదుగురు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. మృతుల్లో భర్త, భార్య, ...

ప్రాణాలు తీస్తోన్న చైనా మాంజా.. అందుకే ఈయన ఇలా అందరూ జాగ్రత్త గా ఉండాలి 

ప్రాణాలు తీస్తోన్న చైనా మాంజా.. అందుకే ఈయన ఇలా అందరూ జాగ్రత్త గా ఉండాలి   పెద్దలకు మిత్రులకు అందరికీ నా నమస్కారములు ఈ సంక్రాంతి పండుగకు అందరూ గాలిపటములు పెద్దలతో మరియు చిన్న ...

పెళ్లి వేదికల పేరుతో 17 జంటలను మోసం చేసిన భారత సంతతి మహిళ

పెళ్లి వేదికల పేరుతో 17 జంటలను మోసం చేసిన భారత సంతతి మహిళ   దక్షిణాఫ్రికాలో ప్రిలిన్ మోహన్‌లాల్ అనే భారత సంతతి మహిళ ఘరానా మోసం ఒకే ఫంక్షన్ హాల్‌ను ఒకే ...

ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో ఎన్ కౌంటర్?

ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో ఎన్ కౌంటర్? ముగ్గురు నక్సలైట్లు హతం ఛత్తీస్‌గఢ్‌ లో మరోసారి ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. సుక్మా జిల్లాలో బీజాపూర్‌ సరిహద్దు వద్ద భద్రతా బలగాలు నక్సలైట్ల కు మధ్య గురువారం ...

తిరుమలలో తోపులాట… నలుగురు మృతి

  తిరుమలలో తోపులాట… నలుగురు మృతి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ జారీ కేంద్రాల వద్ద తోపులాట… నలుగురు మృతి తిరుమలలో ఈ నెల 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార ...

Exit mobile version