Crime

చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద అధిక మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్న జగ్గయ్యపేట పోలీసులు

చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద అధిక మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్న జగ్గయ్యపేట పోలీసులు   సుమారు 30 లక్షలు విలువైన 218 కేజీల గంజాయి మరియు రెండు కార్లు స్వాధీనం.   ...

మీ అత్యాశే వాళ్ల పెట్టుబడి.. తెలంగాణ పోలీస్ ట్వీట్

మీ అత్యాశే వాళ్ల పెట్టుబడి.. తెలంగాణ పోలీస్ ట్వీట్   తక్కువ ధరకే వస్తువులు అంటే మోసమేనని గ్రహించండి అనవసరమైన లింకులపై క్లిక్ చేసి సమస్యలు కొనితెచ్చుకోవద్దు సైబర్ మోసాలపై అవగాహన కల్పించేలా ...

సీఎంఆర్ కాలేజీలో సీక్రెట్ కెమెరాల కేసు… మహిళా కమిషన్ ఎదుట హాజరైన కాలేజీ బృందం

సీఎంఆర్ కాలేజీలో సీక్రెట్ కెమెరాల కేసు… మహిళా కమిషన్ ఎదుట హాజరైన కాలేజీ బృందం   విచారణ కమిషన్ ఎదుట హాజరైన ప్రిన్సిపల్, తదితరులు సీక్రెట్ కెమెరాల ఏర్పాటుకు సంబంధించి ప్రశ్నించారన్న ప్రిన్సిపల్ ...

కవిత ఫొటోలు మార్ఫింగ్ చేశారు… చర్యలు తీసుకోండి: తెలంగాణ జాగృతి ఫిర్యాదు

కవిత ఫొటోలు మార్ఫింగ్ చేశారు… చర్యలు తీసుకోండి: తెలంగాణ జాగృతి ఫిర్యాదు   ‘అర్వింద్ అన్న ఆర్మీ’ అనే ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఫోటోలు పోస్ట్ చేశారని ఫిర్యాదు మార్ఫింగ్ ఫొటోలు పోస్ట్ ...

చదువు వదిలేశారు…జల్సాలకు అలవాటు పడ్డారు

చదువు వదిలేశారు…జల్సాలకు అలవాటు పడ్డారు…    వ్యసనాలకు బానిసై చోరీలు మొదలుపెట్టారు… ఏకంగా గంజాయినే విక్రయం చేసేందుకు ప్లాన్ వేశారు… వారి వయసు 19 నుంచి 24 వ వయసు గల్ల యువకులే… ...

ప్రియుడిని చంపిన ప్రియురాలికి ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు

ప్రియుడిని చంపిన ప్రియురాలికి ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు 2022లో కేరళలో విషం కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చి ప్రియుడు శరోన్ రాజ్‌ను చంపిన ప్రియురాలు గ్రీష్మ గ్రీష్మకు ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చిన ...

ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో 18కి చేరిన మృతుల సంఖ్య

 ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో 18కి చేరిన మృతుల సంఖ్య ఛత్తీస్‌గఢ్ లోని దక్షిణ బస్తర్‌ మారేడుబాక అడవుల్లో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మావోయిస్టుల సంఖ్య 12 కాదా? మొత్తం 18 మంది ...

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి   టిప్పర్ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన శనివారం సాయంత్రం ఐయిజ మండలం వెంకటాపురం గ్రామ ...

లోన్ యాప్ వేధింపులకు యువకుడు బలి

లోన్ యాప్ వేధింపులకు యువకుడు బలి ఆన్లైన్ లోన్ యాప్ వేధింపులతో ఇల్లందు పట్టణానికి చెందిన లోద్ సంతోష్ (21) శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ...

కొండాపూర్ ఓయోరూమ్ లో గంజాయి దుకాణం

కొండాపూర్ ఓయోరూమ్ లో గంజాయి దుకాణం   పక్కా సమాచారం తో  గంజాయి వ్యాపారం నిర్వహిస్తున్న ఇద్దరి అరెస్ట్   శేరిలింగంపల్లి కొండాపూర్ లోనీ ఓయో రూమ్ లో గంజాయి దుకాణం పెట్టిన ...

Exit mobile version