ప్రపంచ అతిపెద్ద జానపద గీతాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచ అతిపెద్ద జానపద గీతాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

జానపద కళాకారుడు కుమారస్వామి రచించిన అతిపెద్ద జానపద గీతం

5వేల చరణాలతో కూడిన జానపద గీతం

సచివాలయంలో ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రపంచంలోనే అతిపెద్ద జానపద గీతాన్ని ఆవిష్కరించారు. జానపద కళాకారుడు కుమారస్వామి రచించిన 5 వేల చరణాలతో కూడిన ప్రపంచ అతిపెద్ద జానపద గీతాన్ని రచించారు. దీనిని పుస్తక రూపంలోకి తెచ్చారు. దీనిని సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ఆవిష్కరించారు. అలాగే, భానుమూర్తి రచించిన జయ సేనాపతి నవలను కూడా ముఖ్యమంత్రి ఆవిష్కరించారు

Join WhatsApp

Join Now

Leave a Comment