అమరవీరుల స్ఫూర్తితో శాంతి భద్రత……
శాంతిభద్రతలు బాగుంటేనే సమాజం అభివృద్ధి-తూప్రాన్ డిఎస్పి వెంకట్ రెడ్డి
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం అమరులైన పోలీసులకు నివాళి
చార్మినార్ ఎక్స్ ప్రెస్ మెదక్ జిల్లా బ్యూరో అక్టోబర్ 21 ప్రతినిధి
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని పోలీస్ సంస్కరణ దినోత్సవం జరుపుకున్నారు స్థానిక డిఎస్పి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ సంస్కరణ దినోత్సవం నర్సాపూర్ చౌరస్తా అమరులైన మాజీ డిఎస్పి పూలమాలలు వేసి సంస్కరణ దినోత్సవం జరుపుకున్నారు వారు మాట్లాడుతూ శాంతి భద్రతలు బాగుంటేనే సమాజం అభివృద్ధి ఊరు బాగుంటుందని పోలీసుల ప్రజల మధ్య సమన్వయంతో ఉంటే శాంతి భద్రతలకు తోడ్పడుతుందని కొనియాడారు వారి వెంట తూప్రాన్ ఎస్ఐ శివానందన్ పోలీస్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు