వట్పల్లి
హోరాహోరీగా కొనసాగుతున్న క్రికెట్ టోర్నీ
హోరాహోరీగా కొనసాగుతున్న క్రికెట్ టోర్నీ వట్పల్లి మండలంలోని భూత్పూర్ శివారులో సంగారెడ్డి హోప్ న్యూరో ఆస్పత్రి సౌజన్యంతో లైన్స్ క్లబ్ వట్పల్లి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నీలో హోరాహోరీగా కొనసాగుతున్నాయి. ...
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు వట్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రమేష్ జోషి చేతులమీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ ...
బీఆర్ఎస్ పార్టీ వినూత్న నిరసన
బీఆర్ఎస్ పార్టీ వినూత్న నిరసన మహాత్మ గాంధీ చిత్రపటానికి వినతి పత్రం అందజేసిన నాయకులు వట్పల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మహాత్మ గాంధీ వర్ధంతి సందర్భంగా బీర్ యస్ పార్టీ ...
బీఆర్ఎస్ పార్టీ వినూత్న నిరసన
బీఆర్ఎస్ పార్టీ వినూత్న నిరసన మహాత్మ గాంధీ చిత్రపటానికి వినతి పత్రం అందజేసిన నాయకులు చార్మినార్ ఎక్స్ ప్రెస్, వట్పల్లి జనవరి 30:- వట్పల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మహాత్మ ...
క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన డా” కృష్ణ మూర్తి
క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన డా” కృష్ణ మూర్తి క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలి మాజీ ఎంపీపీ లైన్స్ క్లబ్ వట్పల్లి శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి చౌరస్తాలో గలా హోప్ న్యూరో ...
రైతు భరోసా దరఖాస్తుల స్వీకరణ
రైతు భరోసా దరఖాస్తుల స్వీకరణ సకాలంలో అందించాలి ఎంఏఓ శ్రీనివాస్ రెడ్డి వట్పల్లి మండల పరిధిలోని అన్ని గ్రామాలలో గత సంవత్సరం నుంచి కొత్తగా పాసుపుస్తకాలు పొందిన రైతుల నుండి ...
ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి
ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి వట్పల్లి మండలకేంద్రం లో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి భావన నిర్మాణ పనులను పరిశీలించిన ఆరోగ్య శాఖ దామోదర రాజనర్సింహ ఈ ...
సంక్షేమ పథకాలను ప్రారంభించిన అధికారులు
సంక్షేమ పథకాలను ప్రారంభించిన అధికారులు హర్షం వ్యక్తం చేసిన సాయి పెట్ గ్రామస్తులు గణతంత్ర దినోత్సవ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నాలుగు పథకాలను తెలంగాణ రాష్ట్ర సీఎం రెవంత్ ...
ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు
ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు నృత్యాలు ఆట పాటలతో ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి వట్పల్లి మండలంలోని అక్షర హై స్కూల్ లో 76 గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఘనంగా వేడుకల ...
జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ర్యాలీ
జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ర్యాలీ మండల కేంద్రమైన వట్పల్లి లో తహసిల్దార్ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. తహిసిల్దార్ కార్యాలయం నుంచి ...