జన్నారం

పట్టభద్రుల ఎం ఎల్ సి గా నామినేషన్

కరీంనగర్ లో  పట్టభద్రుల ఎం ఎల్ సి గా నామినేషన్ వేసిన యువజన పోరాట యోధులు గవ్వల లక్ష్మి శ్రీకాంత్   నోటు ఇచ్చి ఓట్లు వేసి అత్యధిక మెజర్టితో గెలిపించాలని కరీంనగర్, ...

పూసల సంఘం మండల అధ్యక్షుడిగా నియమితులైన ముద్ర కోల రవిని సన్మానించిన మిత్రులు

పూసల సంఘం మండల అధ్యక్షుడిగా నియమితులైన ముద్ర కోల రవిని సన్మానించిన మిత్రులు   జన్నారం మండలం పూసల సంఘం మండల అధ్యక్షుడిగా రెండోసారి నియమితులైన సందర్భంగా ముద్ర కోల రవి ని ...

పూసల సంఘం మండల అధ్యక్షుడిగా రవి ముద్ర కోల

పూసల సంఘం మండల అధ్యక్షుడిగా రవి ముద్ర కోల   మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ముద్ర కోల రవి, అధ్యక్షులు గుడ్ల రాజన్న, ఉపాధ్యక్షులు నాగిశెట్టి ...

కొత్తగూడ భగత్ సింగ్ నగర్ నూతన విడిసి అధ్యక్షులుగా కండ్లే శ్రావణ్ కుమార్

కొత్తగూడ భగత్ సింగ్ నగర్ నూతన విడిసి అధ్యక్షులుగా కండ్లే శ్రావణ్ కుమార్    మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని చింతగూడ గ్రామంలో గల కొత్తగూడ భగత్ సింగ్ నగర్ నూతన వీడిసి ...

హైదరాబాదులో తన నివాసంలో జన్మదిన వేడుకలు జరుపుకున్న మేకల రవీందర్

హైదరాబాదులో తన నివాసంలో జన్మదిన వేడుకలు జరుపుకున్న మేకల రవీందర్     ఆదివారం రోజున చింతగూడ గ్రామానికి చెందిన మేకల రవీందర్ గారి జన్మదిన వేడుకలు హైదరాబాదులోని తన నివాసంలో ఘనంగా ...

బడుగు బలహీన వర్గాల ఆషా జ్యోతి మన జక్కు భూమేషన్న

బడుగు బలహీన వర్గాల ఆషా జ్యోతి మన జక్కు భూమేషన్న     మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొనకల్ గ్రామపంచాయతీకి చెందిన జక్కు భూమేష్ 2019 వ్యాపార సంస్థలో సేవా కార్యక్రమాలు ...

విశ్వ కర్మ మహాసభ రాష్ట్ర కార్యదర్శిగా జలంధర్

విశ్వ కర్మ మహాసభ రాష్ట్ర కార్యదర్శిగా జలంధర్     అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ రాష్ట్ర కార్యదర్శిగా జన్నారం మండలంలోని రోటిగూడ గ్రామానికి చెందిన శ్రీ కోటి జలంధర్ నియమితులయ్యారు. శుక్రవారం ...

జన్నారం ఎంపీడీవో పదవి విరమణ కార్యక్రమం ఘనంగా జరిపిన గ్రామ పంచాయతీల సెక్రెటరీ

జన్నారం ఎంపీడీవో పదవి విరమణ కార్యక్రమం ఘనంగా జరిపిన గ్రామ పంచాయతీల సెక్రెటరీ     మంచిర్యాల జిల్లా జన్నారం లోని నేడు ఎంపీడీవో శశికళ ఠాగూర్ పదవి విరమణ కార్యక్రమాన్ని ఘనంగా ...

బండి సంజయ్ గద్దర్ పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవా లని డిమాండ్ చేసిన మాల మహానాడు నాయకులు

బండి సంజయ్ గద్దర్ పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవా లని డిమాండ్ చేసిన మాల మహానాడు నాయకులు   2025 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డులలో ప్రజా యుద్ధనౌకగా ...

ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసిన జన్నారం మండలం అంబేద్కర్ సంఘం అధ్యక్షులు భరత్ కుమార్

ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసిన జన్నారం మండలం అంబేద్కర్ సంఘం అధ్యక్షులు భరత్ కుమార్     మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట మండలం హన్మంత్ పల్లి గ్రామానికి చెందిన ...

Exit mobile version