కౌడిపల్లిలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శ్రీ శివ భక్త మార్కండేయ మహర్షి జయంతి ఉత్సవాలు

కౌడిపల్లిలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శ్రీ శివ భక్త మార్కండేయ మహర్షి జయంతి ఉత్సవాలు

 

 

పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రమైనకౌడిపల్లి లో శనివారం శ్రీ శివ భక్త మార్కండేయ మహర్షి జయంతిని పురస్కరించుకొని కౌడిపల్లి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పద్మశాలి సంఘం స్థలం షెడ్ వద్ద పతాకావిష్కరణ చేసి మార్కండేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు పిసికే నర్సింలు జిల్లా యువత ఉపాధ్యక్షుడు సంభారపు తిరుమలేష్, డాక్టర్ పురుషోత్తం, పద్మ దుర్గయ్య, ప్రభాకర్, భీమేష్,మంత్రి కృష్ణ, వెంకటయ్య,నర్సింలు,శ్రీనివాస్,పురుషోత్తం,శ్రీనివాస్,పి.శ్రీనివాస్,పిశ్రీను,ఆర్ఎంపీ వైద్యులు శ్రీను, రవి, కృష్ణ తోపాటు లక్ష్మణ్, సత్యనారాయణ, తిరుపతి, నరేందర్, గంగారాం, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version