నాటు సారాయి స్థావరాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు

నాటు సారాయి స్థావరాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు

 

 

చింతలమానేపల్లి మండలంలోని లంబడిహెట్టి, రణవెల్లి గ్రామంలో నాటుసారాయి స్థావరాలపై గురువారం ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఎక్సైజ్ సీఐ వీ రవి తెలిపిన వివరాల ప్రకారం తమకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించామన్నారు. ఈ దాడులలో 60లీటర్ల నాటుసారా, 30 కిలోల బెల్లం, 10 కిలోల పటికని స్వాధీన పరచుకుని, 4000 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి ఆరుగురిపై కేసులు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment