జాతీయ రోడ్డు మసోత్సవాల్లో పాల్గొన్న శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవ రెడ్డి
నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణం లోని మంగళ్ పెట్ లో గల బస్ డిపో లో జాతీయ రోడ్డు మసోత్సవాల్లో పాల్గొన్న నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవ రెడ్డి
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులకు మా ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎమ్మెల్యే అన్నారు మరియు ఆర్టీసీ లో పనిచేసే డ్రైవర్లు బస్సులను జాగ్రత్తగా నడపాలన్నారు,ప్రజలు కూడా ఆర్టీసీ కార్మికులు సహకరించాలన్నారు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ప్రజలకు సురక్షితంగా సౌకర్యవంతంగా ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు
ఈ కార్యక్రమంలో వారితో పాటు మున్సిపల్ తాజా మాజీ వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్,రమేష్ చౌహాన్,డిపో మేనేజర్, ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు,తదితరులు పాల్గొన్నారు