గుజరాత్ లో స్థానిక పురోహితుడు గుడి చంద్ర శేఖర్ కు ఘన సన్మానం.

గుజరాత్ లో స్థానిక పురోహితుడు గుడి చంద్ర శేఖర్ కు ఘన సన్మానం.

 

 

పెద్ద శంకరం పెట్ రామాలయ అర్చకులు స్థానిక పురోహితులు రాష్ట్ర అర్చక సంఘం ఉపాధ్యక్షులు గుడి చంద్రశేఖర్ కు గుజరాత్ లోని అహ్మదాబాద్ సబర్మతి ఆశ్రమం నందు ఘన సన్మానం జరిగింది. రుద్ర పరిషద్ అందోలు ఆద్వర్యం లో సంఘ సభ్యులు గత 10 రోజులుగా గుజరాత్ జ్యోతిర్లింగాల దర్శనం తో బాటు లోక కల్యాణం అర్థం ప్రత్యేక పూజలు అభిషేకములు పారాయణములు నిర్వహించడం జరిగింది. 

ఈ సందర్భంగా సంగ సభ్యులు గుడి. రాఘవేంద్ర చారి. జోషి. శేషాద్రి శర్మ. భుజంగ శర్మ. గుడి. శ్రీనాథ్. ప్రముఖ వేద పండితులు జోషి ఆదిత్య శర్మ.రామేశ్వర్ రావు. శర్మ. తదితరులు మహిళా సభ్యులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment