మండలాల జోనల్ స్థాయి ఆటల పోటీలు 

మండలాల జోనల్ స్థాయి ఆటల పోటీలు 

 జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల, ఝల్లి వేదికగా 68వ ఎస్ జి ఎఫ్ ఐ చెన్నారావుపేట & నెక్కొండ మండలాల జోనల్ స్థాయి క్రీడలు(ఖోఖో, కబడ్డీ,వాలీబాల్) అట్టహాసంగా ఆరంభమయ్యాయి. వివిధ పాఠశాలల క్రీడాకారులు తమ తమ నైపుణ్యాలను పరీక్షించుకునేందుకు ఈ పోటీల్లో పాల్గొన్నారు.

పుణ్య దంపతులు కీ.శే. తొగరు విజయా, గోవర్ధన్ రెడ్డి జ్ఞాపకార్థంతో, కుమారుడు చెన్నారావుపేట పిఎసిఎస్ ,మాజీ వైస్ చైర్మన్ తొగరు చెన్నారెడ్డి ఆర్థిక సహాయకారంతో ఈ పోటీలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎం ఈ ఓ సరళ, సబ్ ఇన్స్పెక్టర్ రాజేష్ రెడ్డి, మాజీ ఎంపీపీ బాదావత్ విజేందర్, చింతకింది శివకృష్ణ, యాట శ్రీను,నూనె స్వామి,మంద శంకర్, వంగపండ్ల చిన్నరాజు, ఎండి సుభాన్, ఆకుల మహేష్, గందె అభిలాష్, ఆకులపల్లి అజయ్ వివిధ పాఠశాలల యాజమాన్యం, యువకులు మరియు వివిధ గ్రామాల గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment