దుర్గామాత మండపం వద్ద హోమం నిర్వహించిన

దుర్గామాత మండపం వద్ద హోమం నిర్వహించిన

కొల్చారం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగుల గారి మల్లేశం గౌడ్ 

మెదక్ జిల్లా కొల్చారం మండలం కిష్టాపూర్ గ్రామంలో జై దుర్గ భవాని కమిటీ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి మండపం వద్ద సాయి కిషోర్ అంకుశం పంతులు ఆధ్వర్యంలో దుర్గా హవనం హోమం నిర్వహించడం జరిగింది ఈకార్యక్రమంలో కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులగారి మల్లేశం గౌడ్ ధర్మపత్ని ప్రవళిక రంగంపేట సీఈవో నవీన్ ధర్మపత్ని శ్వేత. వడ్ల చంద్రశేఖర్ దంపతులు కోళ్ల సత్యం దంపతులు జుర్రు రాజు దంపతులు అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు

Join WhatsApp

Join Now

Leave a Comment