మాధవనగర్ లో దేవి నవరాత్రి ఉత్సవాలు

మాధవనగర్ లో దేవి నవరాత్రి ఉత్సవాలు

చెన్నారావుపేట చార్మినార్ ఎక్స్ ప్రెస్ 

ఎల్లాయిగూడెం కాలనీ 2 మాధవనగర్ లో దేవి నవరాత్రి (దుర్గమ్మ )ఉత్సవాలు నిర్వహించడం జరిగినది.. ఈ సందర్బంగా రూపిక శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ఈ యొక్క దేవి నవరాత్రి ఉత్సవాలు మాధవనగర్ లో ఈ సంవత్సరం తో 5 ఐదు వ సారి నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేసారు దుర్గ మాత ఆశీస్సులు అందరికి ఎల్లప్పుడూ ఉండాలని ఆడపడుచులు అందరు బతుకమ్మ సంబురాలు సంతోషంగా చేసుకోవాలని. రాబోయే విజయదశమి కి ప్రజలు అందరు విజయాలు సాధించాలని కోరుకుంటూన్నా నని తెలిపారు ..

ఈ కార్యక్రమం లో విగ్రహ ధాత జల్లే బాలకృష్ణ – రాజేశ్వరి దంపతులు..

సౌరపు సాంబరాజు. పోతరాజు రవి వర్మ. సధిరం వినయ్ భాస్కర్.మంచాల జై రామ్ .భాషపాక పున్నం. పోతారాజు దిలీప్. ప్రసన్న కుమార్. హరినాధ్. వాసు పృథ్వి రాజ్. అజ్జు. గ్రామ పెద్దలు మహిళ లు చిన్నారులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..

Join WhatsApp

Join Now

Leave a Comment