భవనాన్ని పరిశీలిస్తున్న డి .ఈ .ఓ వెంకటేశ్వర రావు

భవనాన్ని పరిశీలిస్తున్న డి .ఈ .ఓ వెంకటేశ్వర రావు

నారాయణఖేడ్ కస్తూర్బా గాంధీ భవనంలో నాగలిగిద్ద మండలం మంజూరు అయిన కస్తూర్బా గాంధీ నారాయణఖేడ్లో కొనసాగుతుంది కావున నాగులగిద్ద మండలానికి తీసుకురావడానికి అద్దె భవనాన్న పరిశీలిస్తున్న డి ఈ ఓ వెంకటేశ్వర్లు పాఠశాల మొదలుపెట్టడానికి అవసరమైన భవనాన్ని ఉపాధ్యాయులు మరియు నాయకులతో కలిసి డి.ఈ.ఓ వెంకటేశ్వరరావు గారు పరిశీలించడం జరిగింది ఆయనతో పాటు ఎంఈఓ శంకర్ గారు, ఎం ఐ ఎస్ సంతోష్, పిఎసిఎస్ ఛైర్మెన్ శ్రీకాంత్, వైస్ ఛైర్మన్ అంజి రెడ్డి గారు, కరముంగి మాజీ సర్పంచ్ గుండెరావు పాటిల్ గారు , ఇరకపల్లి మాజీ సర్పంచ్ విట్ఠల్ రావు పాటిల్ , యువ నాయకులు సచిన్ పాటిల్ మరియుఉపాధ్యాయులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment