ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్ధులకు అల్పాహారం

ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్ధులకు అల్పాహారం

 

కాగజ్ నగర్ పట్టణంలోని ఓల్డ్ ప్రభుత్వ పాఠశాలలో గురువారం పదోతరగతి చదువుతున్న విద్యార్థుల కోసం ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్ ప్రతీరోజు ఉదయం అల్పాహారం అందజేస్తున్నారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటూ, చదువుపై శ్రద్ద పెట్టాలని వారు ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. విద్యార్థులకు ఉదయం బ్రేక్ ఫాస్ట్, సాయంత్రం స్నాక్స్ ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో షబ్బీర్ హుసేన్, రమణ, గోగర్ల శంకర్, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment