జాతీయం

మృత్యు విలయం.123కి చేరిన మృతుల సంఖ్య

మృత్యు విలయం.123కి చేరిన మృతుల సంఖ్య కేరళలోని వయనాడ్‌లో సంభవించిన అత్యంత విషాదకరమైన కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రెస్క్యూ ఆపరేషన్‌లో మృతదేహాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటివరకు మృతుల ...

భర్త కోసం సరిహద్దులు దాటి వచ్చిన పాకిస్థాన్ యువతి

ఖండాంతర దేశాంతర ప్రేమ కథలు కొత్తేమీ కాదు. దాయాది దేశాలు భారత్ పాకిస్థాన్ మధ్య తీవ్ర స్థాయిలో రాజకీయ స్పర్ధలు ఉన్నప్పటికీ.ఇరు దేశాలకు చెందిన యువతీయువకుల మధ్య ప్రేమ వ్యవహారాలు ఎప్పటి నుంచో ...

ఝార్ఖండ్‌ లో రైలు ప్రమాదం.. ఒకరు మృతి.60 మందికి గాయాలు

ఝార్ఖండ్‌ లో మరో రైలు ప్రమాదం జరిగింది. ఝార్ఖండ్‌ లోని చక్రధర్‌పూర్‌కు సమీపంలో ముంబై వెళ్తున్న హౌరా-సీఎస్ఎంటీ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఆగ్నేయ రైల్వే పరిధిలోని రాజ్‌ఖర్సావాన్, బడాబాంబో స్టేషన్ల మధ్య ...

కొండచరియలు విరిగిపడి ఆరుగురి దుర్మరణం

కేరళలోని వయనాడ్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని మెప్పాడికి సమీపంలోని కొండ ప్రాంతాలలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృత్యువాతపడ్డారు. పెద్ద సంఖ్యలో జనాలు చిక్కుకొని ...