జాతీయం

స్కాలర్ షిప్ లు ప్రభుత్వం బిక్ష కాదు విద్యార్థుల హక్కు……

స్కాలర్ షిప్ లు ప్రభుత్వం బిక్ష కాదు – విద్యార్థుల హక్కు…… పెండింగ్ లో ఉన్న ₹ 7500 కోట్ల స్కాలర్షిప్స్, ఫీజు టీవీరియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి – ఎబివిపి ...

ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ పుట్టిన రోజు సందర్భంగా

*🎂🌹, అంతరిక్ష శాస్త్రవేత్త, భారత మాజీ రాష్ట్రపతి* *ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ గారి* *పుట్టిన రోజు సందర్భంగా* …..🌹* ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ అని ప్రముఖంగా పిలవబడే డాక్టర్ అవుల్ పకీర్ జైనులబ్ధీన్ అబ్దుల్ ...

రేపు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి..

రేపు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి..  క్యాబినెట్ విస్తరణపై పార్టీ పెద్దలతో చర్చ! గురువారం హస్తినలో సీడబ్ల్యూసీ సమావేశం క్యాబినెట్ విస్తరణపై చర్చించి గ్రీన్ సిగ్నల్‌తో వచ్చే అవకాశం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రేపు ...

తెలంగాణలోనే కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వండి.. క్యాట్‌ను ఆశ్రయించిన ఐఏఎస్‌లు

తెలంగాణలోనే కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వండి.. క్యాట్‌ను ఆశ్రయించిన ఐఏఎస్‌లు ఏపీ కేడర్ ఐఏఎస్‌ లు క్యాట్‌ ను ఆశ్రయించారు. తెలంగాణలోనే కొనసాగేలా ఆదేశాలు ఇవ్వాలని సోమవారం పిటిషన్లు దాఖలు చేశారు. వాకాటి కరుణ, ...

ఆర్థికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి

ఆర్థికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి డారన్ ఏస్‌మొగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ రాబిన్‌సన్‌ను వరించిన నోబెల్ సంస్థల ఏర్పాటు, దేశాల మధ్య సంపదలో అసమానతలపై అధ్యయనం ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం నోబెల్ ...

సహారా ఎడారిలో వరదలు..

సహారా ఎడారిలో వరదలు..  50 ఏళ్లుగా ఎండిపోయి ఉన్న సరస్సులో నిలిచిన నీళ్లు మొరాకోలో సెప్టెంబర్ నెలలో భారీ తుపాను రెండు రోజుల్లోనే భారీ వర్షపాతం నమోదు 50 ఏళ్లుగా నిండిపోయి ఉన్న ...

రతన్ టాటా సారధ్యంలో టాటా గ్రూపు ఏర్పాటు చేసిన కంపెనీల జాబితా 

రతన్ టాటా సారధ్యంలో టాటా గ్రూపు ఏర్పాటు చేసిన కంపెనీల జాబితా  1991 నుంచి 2012 వరకు 21 ఏళ్లపాటు టాటా గ్రూప్ చైర్మన్‌గా వ్యవహరించిన రతన్ టాటా ఆయన హయాంలో 30కి ...

హర్యానా ఎన్నికల ఫలితాల ప్రభావం.. స్వరం మార్చిన ఉద్ధవ్ ఠాక్రే

హర్యానా ఎన్నికల ఫలితాల ప్రభావం.. స్వరం మార్చిన ఉద్ధవ్ ఠాక్రే ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం మహారాష్ట్ర రాజకీయాల్లో కూడా కనిపిస్తోంది. ఎన్నికల ఫలితాలు చూస్తుంటే.. శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ...

విజ్ఞాన్ భవన్ లో హోంమంత్రి అమిత్ షా సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి

విజ్ఞాన్ భవన్ లో హోంమంత్రి అమిత్ షా సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేశారు. ...

మూడో అంతస్తు నుంచి దూకేసిన డిప్యూటీ స్పీకర్.

మూడో అంతస్తు నుంచి దూకేసిన డిప్యూటీ స్పీకర్. మరో ఇద్దరు గిరిజన ఎమ్మెల్యేలు కూడా దూకేసిన వైనం మూడో అంతస్తు నుంచి దూకేసిన డిప్యూటీ స్పీకర్ ధంగార్ తెగకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలని ...

1238 Next