జిల్లా వార్తలు

పేట క్యాంపు కార్యాలయంలో సద్దుల బతుకమ్మ సందడి

పేట క్యాంపు కార్యాలయంలో సద్దుల బతుకమ్మ సందడి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ప్రారంభమైన సద్దుల బతుకమ్మ సంబరాలు సందడిగా కోనసాగుతున్నాయి. మహిళ ...

రతన్ టాటా కు ఘనంగా నివాళులు అర్పించిన ప్రెస్ క్లబ్ సుజాతనగర్ 

రతన్ టాటా కు ఘనంగా నివాళులు అర్పించిన ప్రెస్ క్లబ్ సుజాతనగర్  చార్మినార్ ఎక్స్ ప్రెస్ అక్టోబర్ 10 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో సుజాతనగర్ మండల కేంద్రంలో మన ఆర్థిక వ్యవస్థ, ...

మహేశ్-రాజమౌళి సినిమా గురించి మరో క్రేజీ అప్‌డేట్‌ 

మహేశ్-రాజమౌళి సినిమా గురించి మరో క్రేజీ అప్‌డేట్‌  ఎస్‌ఎస్‌ఎంబీ29 అప్‌డేట్‌ను లీక్‌ చేసిన రచయిత  ఈ సినిమా సరికొత్త అవతారంలో మహేశ్   ఇండియన్‌ సినిమాలో ఎవరూ టచ్‌ చేయని కథతో మహేశ్ సినిమా ...

గుండాల మండల కేంద్రంలోని బండ కొత్తపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ద్వాప కృష్ణారెడ్డి

గుండాల మండల కేంద్రంలోని బండ కొత్తపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ద్వాప కృష్ణారెడ్డి  యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని బండ కొత్తపల్లి ...

శేరిలింగంపల్లి లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

*శేరిలింగంపల్లి చార్మినార్ ఎక్స్ ప్రెస్ అక్టోబర్ 09* *శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని.శేరిలింగంపల్లి,కొండాపూర్, గచ్చిబౌలి డివిజన్ల లో 5 కోట్ల 10 లక్షల 15 వేల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల ...

దోమడుగులో వైభవంగా దేవి నవరాత్రి పూజలు

దోమడుగులో వైభవంగా దేవి నవరాత్రి పూజలు    శ్రీ మహాలక్ష్మీ దేవి అవతారాన్ని దర్శించుకున్న కాట సుధా శ్రీనివాస్ గౌడ్ దేవి నవరాత్రుల సందర్భంగా గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామంలో ఎంపీటీసీ గోవర్ధన్ గౌడ్ ...

ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి

ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి అన్ని రకాల ధాన్యానికి ₹500 రూపాయల బోనస్ ఇవ్వాలి -సిపిఎం గుండాల మండల కార్యదర్శి మద్దెపురం రాజు డిమాండ్ గుండాల మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ...

దుర్గామాత మండపం వద్ద హోమం నిర్వహించిన

దుర్గామాత మండపం వద్ద హోమం నిర్వహించిన కొల్చారం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగుల గారి మల్లేశం గౌడ్  మెదక్ జిల్లా కొల్చారం మండలం కిష్టాపూర్ గ్రామంలో జై దుర్గ భవాని కమిటీ ...

సుజాతనగర్ మండలం లో పలువురిని పరామర్శించిన రాష్ట్ర బిఆర్ఎస్ నాయకులు వనమా రాఘవేంద్రరావు

సుజాతనగర్ మండలం లో పలువురిని పరామర్శించిన రాష్ట్ర బిఆర్ఎస్ నాయకులు వనమా రాఘవేంద్రరావు ఈరోజు సుజాతనగర్ లో గల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతలపూడి రాజశేఖర్ అన్నగారైన రిటైర్డ్ టీచర్ చింతలపూడి ...

నేడే పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్‌ మేళా.బయ్యారం పోలీస్ స్టేషన్ నుండి వాహనాలు ఏర్పాటు. ఎస్ ఐ తిరుపతి.

నేడే పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్‌ మేళా.బయ్యారం పోలీస్ స్టేషన్ నుండి వాహనాలు ఏర్పాటు. ఎస్ ఐ తిరుపతి. బయ్యారం(చార్మినార్ ఎక్స్ ప్రెస్) పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో  మంగళవారం మహబూబాబాద్ జిల్లాలోని ...