జిల్లా వార్తలు

శేరిలింగంపల్లి జోన్ వ్యాప్తంగా చైన్మెన్ ల బదిలీలు…జెడ్సీ ఉపేందర్ రెడ్డి

*శేరిలింగంపల్లి చార్మినార్ ఎక్స్ ప్రెస్ అక్టోబర్ 21* శేరిలింగంపల్లి సర్కిల్ లో : ఏండ్ల తరబడి ఒకే సర్కిల్‌లో పాతుకుపోయిన పట్టణ ప్రణాళికా విభాగం చైన్‌మన్లకు స్థాన చలనం కలిగింది. అక్రమ నిర్మాణాలపై ...

రైతు భరోసా రైతులందరికీ వేయాలి

రైతు భరోసా రైతులందరికీ వేయాలి రైతులకు ఇచ్చిన హామీలు విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలి వానాకాలం రైతు భరోసా ఎగ్గొట్టిన కాంగ్రెస్ సర్కారు చర్యలు నిరసిస్తూ ...

ఇందిరమ్మ కమిటీ నియమాకాలలో కష్టపడ్డ కార్యకర్తలకు చోటు కల్పించాలి

ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని పేదలకు త్వరలో నియోజకవర్గానికి సుమారు 4,000 ఇందిరమ్మ ఇళ్లను ను మంజూరు చేసి పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు  ప్రభుత్వం శ్రీకారం చుట్టగా  ఇందిరమ్మ ఇండ్లు ...

డాక్టర్ వాకిటి శ్రీహరి, శాసనసభ్యులు

చార్మినార్ ఎక్స్ప్రెస్ నారాయణపేట జిల్లా ప్రతినిధి  మీరు గౌరవనీయమైన గౌరవ డాక్టరేట్ అందుకున్న ఈ శుభసమయానికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఒక నాయకుడు, ఒక దూరదర్శి, ఇప్పుడు ఒక డాక్టర్ డాక్టర్ వాకిటి ...

బి ఆర్ ఎస్ పార్టీ సభ్యత్వం చెక్కును అందజేసిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

బి ఆర్ ఎస్ పార్టీ సభ్యత్వం చెక్కును అందజేసిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి. చార్మినార్ ఎక్స్ ప్రెస్: అక్టోబర్ 19 ,పెద్ద శంకరంపేట్. పెద్దశంకరంపేట మండలంలోని ఇసుక పాయల తండాకు చెందిన ...

తొగుట పీఠాధిపతి మాధవ నంద సరస్వతి స్వామి ఆధ్వర్యంలో కొప్పులు ఉమా సంగమేశ్వర స్వామి ఆలయంలో మహా రుద్రాభిషేకం లక్ష పుష్పార్చన.

కొప్పోలు ఉమా సంగమేశ్వర ఆలయంలో మహారుద్రాభిషేకం. లక్ష పుష్పార్చన. తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి ఆధ్వర్యంలో. చార్మినార్ ఎక్స్ ప్రెస్: అక్టోబర్ 19, పెద్ద శంకరంపేట్. పెద్ద శంకరంపేట మండల పరిధిలోని ...

తొగుట మాధవ నంద సరస్వతి స్వామి ఆధ్వర్యంలో కొప్పల్ ఉమా సంగమేశ్వర స్వామి ఆలయంలో మహా రుద్రాభిషేకం లక్ష పుష్పార్చన ఉపాసన ఆలయంలో మహా రుద్రాభిషేకం లక్ష పుష్పార్చన.

కొప్పోలు ఉమా సంగమేశ్వర ఆలయంలో మహారుద్రాభిషేకం. లక్ష పుష్పార్చన. తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి ఆధ్వర్యంలో. చార్మినార్ ఎక్స్ ప్రెస్: అక్టోబర్ 19, పెద్ద శంకరంపేట్. పెద్ద శంకరంపేట మండల పరిధిలోని ...

*రాజకీయ కుట్రతో హిందూ దేవాలయాలను ధ్వంసం చేయుటకు పాచికలు విసిరిన దుండగులను కఠినంగా శిక్షించాలి- బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్*

*రాజకీయ కుట్రతో హిందూ దేవాలయాలను ధ్వంసం చేయుటకు పాచికలు విసిరిన దుండగులను కఠినంగా శిక్షించాలి- బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్* సంగారెడ్డి జిల్లా, సదాశివపేట పట్టణంలో ...

అల్లాదుర్గ్ మండల కేంద్రంలో కోర్టు కాంప్లెక్స్ ప్రారంభోత్సవం.

అల్లాదుర్గ్ మండల కేంద్రంలో కోర్టు కాంప్లెక్స్ ప్రారంభోత్సవం శుభసూచకం. హైకోర్టు లాయర్ చంద్రశేఖర్. చార్మినార్ ఎక్స్ ప్రెస్: అక్టోబర్ 19, పెద్ద శంకరంపేట్. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండల కేంద్రంలో నూతన సివిల్ ...

అన్నదానమే మహాభాగ్యం

జహీరాబాద్ లో అన్నదాన సేవా సమితి కార్యక్రమం జహీరాబాద్ నియోజకవర్గం చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి అక్టోబర్ 19 జహీరాబాద్ నగరంలోని అన్నదాన సేవా సమితి ప్రతిరోజూ ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం ...

12387 Next