క్రైమ్
జర్నలిస్టు సుదర్శన్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి.- బయ్యారం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సుమన్ రెడ్డి.
జర్నలిస్టు సుదర్శన్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి.– బయ్యారం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సుమన్ రెడ్డి. బయ్యారం(చార్మినార్ ఎక్స్ ప్రెస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో జర్నలిస్టుపై దాడి ...
రైలు ఢీకొని 170 గొర్రెలు, 10మేకలు మృతి
సిర్పూర్ టీ రైల్వే సమీపంలో ఘోరం రైలు ఢీకొని 170 గొర్రెలు, 10మేకలు మృతి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండలంలో రాత్రి వర్షం పడటంతో గొర్రెల కాపరులు నిద్రిస్తున్న సమయంలో ...
మృతుల కుటుంబాలకు తక్షణ సాయం కింద 25 వేలు ఆర్థిక సహాయం
మృతుల కుటుంబాలకు తక్షణ సాయం కింద 25 వేలు ఆర్థిక సహాయం చార్మినార్ ఎక్స్ప్రెస్ మెదక్ జిల్లా బ్యూరో అక్టోబర్ 16 ప్రతినిధి మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని ఉసిరికపల్లి వద్ద జరిగిన ...
శివంపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….
*శివ్వంపేట మండలం రట్నాపూర్ తాండా మూల మలుపు బ్రిడ్జి వద్ద కారు ప్రమాదం* *బ్రిడ్జి పై నుండి కాల్వలో పడిన కారు* *సీతారాంపల్లి తాండా లో ఓ ఫంక్షన్ కి వెళ్లివస్తుండగా రోడ్డు ...
దసరా సెలవులలో ఊళ్ళకు వెళుతున్నారా..? జాగ్రత్త..!
దసరా సెలవులలో ఊళ్ళకు వెళుతున్నారా..? జాగ్రత్త..! దసరా పండుగ రోజుల్లో ఇళ్లకు తాళం వేసి ఊళ్లకు వెళ్లేవారు దొంగతనాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని బయ్యారం ఎస్ఐ తిరుపతి పేర్కొన్నారు.. దీంతో పాటు ప్రజలు ...
ఘోర రోడ్డు ప్రమాదం 10 మంది దుర్మరణం
ఘోర రోడ్డు ప్రమాదం 10 మంది దుర్మరణం కూలీలతో వెళుతున్న టాక్టర్ను ఢీకొన్న ట్రక్కు ఘటనా స్థలంలోనే పది మంది మృతి ముగ్గురికి తీవ్ర గాయాలు క్షతగాత్రులను బనారస్ హిందూ యూనివర్శిటీ ట్రామా ...
రేవ్పార్టీ.. అపస్మారక స్థితిలో 15 మందికిపైగా యువతులు..
రేవ్పార్టీ.. అపస్మారక స్థితిలో 15 మందికిపైగా యువతులు.. మైసూరు శివారులోని ఫామ్హౌస్లో రేవ్పార్టీ 50 మందికిపైగా అరెస్ట్ శాంపిళ్ల సేకరణ చట్టపరమైన చర్యలు తప్పవన్న సీఎం సిద్ధరామయ్య కర్ణాటకలోని మైసూరులో మరో రేవ్పార్టీని ...
కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలతో కలిసి కాలువలోకి దూకిన వివాహిత
కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలతో కలిసి కాలువలోకి దూకిన వివాహిత నాలుగు నెలల చిన్నారి మృతి తల్లి, మరో చిన్నారి గల్లంతు గాలింపు చర్యలు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎన్టీఆర్ జిల్లా కేంద్రం ...
సుజాతనగర్ మండలంలో గంజాయి కలకలం ఆర్వో బ్రిడ్జి పక్కన గంజాయి ప్యాకెట్లు
సుజాతనగర్ మండలంలో గంజాయి కలకలం ఆర్వో బ్రిడ్జి పక్కన గంజాయి ప్యాకెట్లు చార్మినార్ ఎక్స్ ప్రెస్ సెప్టెంబర్ 27 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండల కేంద్రంలో గురువారం గంజాయి ప్యాకెట్లు కలకాలం ...
మెదక్ లింక్ డాక్యుమెంట్ పోయాయి
ప్రకటన మెదక్ లింక్ డాక్యుమెంట్ పోయాయి ఇందుమూలముగా సమస్త ప్రజానికానికి తెలియపరచడం ఏమనగా నాయొక్క క్లయింట్:- శ్రీ ...