న్యాయసేవాదికార సంస్థ ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కార్యక్రమం 

న్యాయసేవాదికార సంస్థ ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కార్యక్రమం 

 

సోమవారం పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేట్ గ్రామంలో జిల్లా న్యాయసేవాదికార సంస్థ ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్వప్న రాణి మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి గురించిన అనేక విషయాల గురించి, తీసుకోవాల్సిన తగు జాగ్రత్తల గురించి, అందుబాటులో ఉన్న వైద్య విధానం గురించి, సలహాలు సూచన కొరకు సంప్రదించాల్సిన విధానం గురించి తెలియజేశారు.

ఈ కార్యక్రమానికి గౌరవ జిల్లా న్యాయసేవాదికార సంస్థ సెక్రటరీ మేడం స్వప్న రాణి, శ్రీనివాస్ చీఫ్ లీగల్ ఎయిడ్, పంచాయతీ కార్యదర్శి తిరుపతి, రెండవ ఏఎన్ఎం సిహెచ్ జ్యోతి, అడ్వకేట్ శరత్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version