Divya Hanumanthu

పుడమి ఫౌండేషన్ లోగో ఆవిష్కరణ

పుడమి ఫౌండేషన్ లోగో ఆవిష్కరణ     తేది: 06-02-2025 న ఉదయం: 10:00 గంటలకు శ్రీ శ్రీ శ్రీ పక్షిమాద్రి సంస్థన విరక్తమఠం నేరడగం పంచమ సిద్దిలింగ మహాస్వామి గారు మరియు ...

బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్రం తెలంగాణ కు అన్యాయం చేసింది, చల్లా నర్సింహారెడ్డి

బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్రం తెలంగాణ కు అన్యాయం చేసింది, చల్లా నర్సింహారెడ్డి     కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ పై వివక్ష చూపి నిధుల కేటాయింపులో అన్యాయం చేసినందుకు నిరసనగా టీపీసీసీ ...

నిండిన మురికి కాలువలు 

నిండిన మురికి కాలువలు    – చేసే వాళ్ళు లేక ఆగిన చెత్త      బంటారం మండల కేంద్రంలోని మురికి కాలువలు నుండి రోడ్లపై ప్రవహిస్తున్న గ్రామ స్పెషల్ ఆఫీసర్ గానీ ...

ప్రజావాణి కార్యక్రమంలో కూకట్ పల్లి జోనల్ కమిషనర్ ను కలిసిన ఎమ్మెల్యే

ప్రజావాణి కార్యక్రమంలో కూకట్ పల్లి జోనల్ కమిషనర్ ను కలిసిన ఎమ్మెల్యే     అల్వాల్ సర్కిల్ పరిధిలోని మూడు డివిజన్ల సమస్యల పై స్థానిక ప్రజలు, కార్పొరేటర్లు, బి.ఆర్.ఎస్ నాయకులతో కలిసి ...

సమయపాలన లేని సర్కార్ దవాఖాన 

సమయపాలన లేని సర్కార్ దవాఖాన    – 3 గంటలకే వెళ్లిపోయిన సిబ్బంది  – దవఖానలో ఎవరూ లేక వెళ్ళిపోతున్న ఇతర గ్రామాల ప్రజలు    వికారాబాద్ జిల్లా పరిధిలోని బంటారం మండల ...

మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటియూసీ ఆధ్వర్యం లో నిరసన

మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటియూసీ ఆధ్వర్యం లో నిరసన     శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ సర్కిల్ మున్సిపల్ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని కార్యాలయం ముందు ఎఐటియుసి ఆధ్వర్యంలో నిరసన తెలిపినా ...

లక్ష డప్పుల కార్యక్రమం విజయవంతం చేయాలి

లక్ష డప్పుల కార్యక్రమం విజయవంతం చేయాలి   లక్ష డప్పులు, వెయ్యి గొంతులకు కదం తొక్కండి   ఎమ్మార్పీఎస్ తాళ్ల ఊకలు గ్రామ అధ్యక్షులు తప్పెట్ల వెంకన్న (చిన్న)   లక్ష డప్పుల ...

బిజెపి నాయకులు మాటిస్తే నెరవేర్చి తీరుతాం

బిజెపి నాయకులు మాటిస్తే నెరవేర్చి తీరుతాం …..జన్యావుల రామకృష్ణ   సికింద్రాబాద్ కంటోన్మెంట్ లోని వార్డ్ 2 ఇందిరమ్మ నగర్, పోచమ్మ ఆలయం వెనక బస్తీలో సోమవారం పర్యటించిన రామకృష్ణ ప్రజల సమస్యలను ...

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక బడ్జెట్ కు నిరసనగా సీపీఎం ఆధ్వర్యంలో బడ్జెట్ కాపీల దగ్ధం..

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక బడ్జెట్ కు నిరసనగా సీపీఎం ఆధ్వర్యంలో బడ్జెట్ కాపీల దగ్ధం..   కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన 2025 -26 కేంద్ర ...

రథసప్తమి సందర్భంగా సూర్య భగవానుడు దేవాలయంలో ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే

రథసప్తమి సందర్భంగా సూర్య భగవానుడు దేవాలయంలో ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే    04-02-2025 మంగళవారం రోజున జరిగే రథసప్తమి పర్వదినం సందర్భంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తిరుమలగిరి లోని సూర్యభగవానుడి దేవాలయం ...

Exit mobile version