DASARI BHARATH
రాజస్థాన్ మొబైల్ షాప్స్ ఆగడాలను అరికట్టాలి
సూర్యాపేట జిల్లా కేంద్రంలో రాజస్థాన్ మొబైల్ షాప్స్ ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మణికంఠ మొబైల్ షాప్ నిర్వాహకుడు పవన్ ఆరోపించారు. ఆదివారం రాత్రి ఆయన దుకాణం ...
టీఎస్ జెఏ మహాసభను జయప్రదం చేయాలి: కందుకూరి యాదగిరి
నవంబర్ నెల 25వ తేదీన హైదరాబాదులో నిర్వహించబోయే తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ ప్రథమ మహాసభ ను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ...
బుధవారం పౌర్ణమి రోజు చంద్రగ్రహణం లేదు: వేణుగోపాల చార్యులు
18వ తేదీ బుధవారం రోజు చంద్రగ్రహణము ఉన్నట్టుగా కొంతమంది ప్రచారం చేస్తున్నారని 18వ తేదీ బుధవారం ఎటువంటి గ్రహణము లేదు అని ప్రజలు గమనించవలసిందిగా శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన ...
ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు
స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంథనిలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం మంగళవారం రోజున ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ డాక్టర్ ఏ. లక్ష్మీనారాయణ జండా ఆవిష్కరించడం ...
విఘ్నాలు తొలగి విజయాలు సిద్ధించాలి
విఘ్నాలు తొలగి విజయాలు సిద్ధించాలని 44వ వార్డు గణేష్ నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులు అన్నారు. జిల్లా కేంద్రంలోని 44వ వార్డులో అత్యంత భక్తిశ్రద్ధలతో తొమ్మిది రోజులుగా గణనాథునికి కి ...
ఇంజనీర్స్ డే సందర్భంగా ఆర్జీ3 సివిల్ ఇంజనీర్ ని ఘనంగా సన్మానం చేసిన లయన్స్ క్లబ్ సభ్యులు
ఆదివారం లయన్స్ క్లబ్ సెంటనరీ కాలనీ ఆధ్వర్యంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా సివిల్ ఇంజనీర్ అయిన నందమూరి రామకృష్ణ ని ఘనంగా సన్మానించడం జరిగింది.వారు ఆర్జి3 డివై ఎస్సి గా విధులు ...
నేడు గణేష్ నిమజ్జోత్సవాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలి
సూర్యాపేట జిల్లా కేంద్రంలో గత ఎనిమిది రోజులుగా ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవడం అభినందనీయమని సూర్యాపేట డిఎస్పి రవి అన్నారు. ఆదివారం పట్టణంలోని 46వ వార్డులో ఆంగోతు భావ్ సింగ్ ఆధ్వర్యంలో ...
అన్ని దానాల కన్నా అన్నదానం ఎంతో మిన్న
అన్ని దానాల కన్నా అన్నదానం ఎంతో మిన్న అని 44వ వార్డు కౌన్సిలర్ కక్కిరేణి శ్రీనివాస్అన్నారు. గణేష్ నవరాత్రుల్లో భాగంగా ఆదివారం ఎనిమిదవ రోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 44వ వార్డు విద్యానగర్ ...
దయచేసి ప్రజలందరూ వాక్ఫ్ బోర్డ్ చట్ట సవరణకు మద్దతు ఇవ్వండి
బిజెపి ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన వాక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుకి ప్రజలందరూ మద్దతు తెలుపాలని రామగిరి మండల అధ్యక్షులు కొండు లక్ష్మణ్ కోరారు. ఇస్లాం మతానికి చెందిన కొందరు పెద్దలు మంచి ...
జర్నలిస్టు కేశవ్ కుటుంబానికి చేయూత
ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన జర్నలిస్టు కేశవ్ కుటుంబానికి సూర్యాపేట జర్నలిస్టులు అండగా నిలిచారు. సహచర జర్నలిస్టు మృతితో ఆయన కుటుంబానికి ఆర్థిక, నైతిక భరోసా కల్పించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ...