DASARI BHARATH
కాలి నడకన శబరిమల బయలుదేరిన అయ్యప్ప స్వాములు
మంథని నియోజకవర్గం నుంచి కాలి నడక ద్వారా శబరిమల కు మహా పాదయాత్ర గా బయల్దేరిన అయ్యప్ప స్వాముల బృందం పాదయాత్ర ద్వారా పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ ఆఖరిగా శబరిమల చేరుకొని తమ మొక్కులు ...
ఇందిరమ్మ కమిటీ నియమాకాలలో కష్టపడ్డ కార్యకర్తలకు చోటు కల్పించాలి
ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని పేదలకు త్వరలో నియోజకవర్గానికి సుమారు 4,000 ఇందిరమ్మ ఇళ్లను ను మంజూరు చేసి పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టగా ఇందిరమ్మ ఇండ్లు ...
హెచ్ ఆర్ సి ఐ జిల్లా అధ్యక్షునిగా కొండల రాజేందర్ కుమార్ నియామకం
హ్యూమన్ రైట్స్ కౌన్సిలింగ్ ఫర్ ఇండియా హెచ్ ఆర్ సి ఐ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షునిగా కొండల రాజేందర్ కుమార్ ని నియమించడం జరిగింది అని హెచ్ ఆర్ సి ఐ నేషనల్ ...
పన్నూర్ లో ఘనంగా దుర్గామాత నిమజ్జనోత్సవం
రామగిరి మండలం పన్నూర్ గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన దుర్గామాత నిమజ్జనాన్ని ఆదివారం రోజు ఘనంగా నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు దుర్గామాతకు నవరాత్రి ఉత్సవాలు నిర్వహించి చివరి రోజు ...
అవార్డు గ్రహీతలకు మంత్రిచే సన్మానం
తిరుపతిలో బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన దక్షణ భారతదేశ 8వ సాహిత్య సమ్మేళనంలో రామగిరి మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన వ్యవసాయ అధికారి, ఆదర్శ రైతు యాదగిరి శ్రీనివాస్ కు దేశవాళీ ...
భక్తి మార్గం ఖాన్ కాయే సుఫియా వెల్ఫేర్ సొసైట్ ఉపాధ్యక్షులు అబు సాబ్
విశ్వసించిన ప్రజలారా! షైతాను అడుగుజాడలలో నడవకండి. వాడిని ఎవరైనా అనుసరిస్తే వాడు అతనికి అశ్లీలతనే, చెడునే ఆజ్ఞాపిస్తాడు. ఒకవేళ అల్లాహ్ అనుగ్రహం ఆయన కారుణ్యం మీ మీద లేకపోతే, మీలో ఏ ...
మంత్రి కి దసరా శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ నాయకులు
రామగిరి మండలం సెంటనరీ కాలనీ తెలంగాణ చౌరస్తాలో తెలంగాణ ఐటి శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కి దసరా శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ ఎంపీటీసీ ముస్త్యాల శ్రీనివాస్, సెంటనరీ కాలనీ టౌన్ ...
దుర్గామాత ఆశీస్సులు అందరిపై ఉండాలి
దుర్గామాత ఆశీస్సులు అందరిపై ఉండాలని.. భక్తిశ్రద్ధలతో తొమ్మిది రోజుల పాటు చేసే పూజలు ఫలించి భక్తులు కోరిన కోర్కెలు నెరవేరాలని మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ ...
ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శిగా బత్తుల శంకర్
ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన బత్తుల శంకర్ ను సన్మానించిన వడ్డేపల్లి రామచందర్,జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ ను, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన ...
మెడికల్ సీటు సాధించిన ప్రసన్న ను సత్కరించిన ఖాన్ కాయే సుఫియా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సన్మానం
మంచిర్యాల జిల్లా, తాండూర్ మండలం, రేపేల్లా వాడ ఖాన్ కాయే దర్బార్ వద్ద సొసైటీ ఆధ్వర్యంలో మెడికల్ సీటు సాధించిన ఆదివాసీ బిడ్డ అయినా ప్రసన్న ను ఘనంగా సత్కరించడం జరిగింది.ఈ ...