పలు అభివృద్ధి పనులకు 10 కోట్ల 4 లక్షల రూపాయలునిధులు మంజూరు

పలు అభివృద్ధి పనులకు 10 కోట్ల 4 లక్షల రూపాయలునిధులు మంజూరు

.. ..ఎమ్మెల్యే సునితా రెడ్డి

 

నర్సాపూర్ నియోజకవర్గం లోని 172 గ్రామాలలోని పలు అభివృద్ధి పనులు ఎస్సీ కాలనీలలో మురికి కాలువలు మరియు సీసీ రోడ్ల నిర్మాణానికి జి ఓ ఆర్ టి నం 78 ద్వారా 10.04 cr మంజూరు కావడం జరిగిందని నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో అవసరం ఉన్నచోట సిసి రోడ్లు మరియు మురికి కాలువలు పనులు చేపట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకు వెళ్తానని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version